Home » Letter
రేవంత్ లేఖపై పువ్వాడ అజయ్ స్పందించారు. పీజీ మెడికల్ సీట్ల దందా అంటూ నాపై గవర్నర్కు రేవంత్ చేసిన తప్పుడు ఫిర్యాదును ఖండిస్తున్నాంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
విజయవాడలో బాధితురాలిని తాము పరామర్శించాకే ప్రభుత్వంలో చలనం వచ్చిందని తెలిపారు. అత్యాచారం ఎప్పుడు జరిగిందో, ఎక్కడ జరిగిందో కూడా హోంమంత్రికి తెలియకపోవడం బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందని చెప్పారు.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా పాలసీలు అమలవుతున్నాయని చెప్పారు. రాష్ట్రాల సీఎంలు, వ్యవసాయ రంగ నిపుణులతో జాతీయ స్థాయి పంటల సేకరణ విధానంపై సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
మీరు చెప్పినట్లుగా చేయటానికి పాకిస్థాన్ మీకు బానిసా? అంటూ పాశ్చాత్య దేశాల రాయబారులపై పాక్ ప్రధాని మండిపడ్డారు.
నూతన AIIMS సంస్థలను ఏర్పాటు, ప్రభుత్వ వైద్య కళాశాలలను/సంస్థలను ఆధునిక కాలానికి, అవసరాలకనుగుణంగా అభివృద్ధి పరచడం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్షా యోజన పథకం రెండు ముఖ్య లక్ష్యాలన్నారు.
సింగరేణి కోల్ మైన్ కాదు..గోల్డ్ మైన్..దాని జోలికొస్తే ఢిల్లీకి తెలంగాణ సెగ తప్పదు అని కేంద్రానికి కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
పేదల ఇళ్ల నిర్మాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటాలు చెల్లించడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా తొలి దశలో నిర్మించాల్సిన 15.75 లక్షల ఇళ్లు..
టీడీపీ అధినేత చంద్రబాబు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. చైనా రాయబారి బాబుకు లేఖ రాశారు.
ఐదేళ్లు గడిచినా రైతుల ఆదాయం రెట్టింపు అయ్యే పరిస్థితి కనిపించడం లేదని లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఎరువుల ధరలు 50 నుంచి 100 శాతం పెరిగాయన్నారు.
కరోనా సమయంలో వైద్యులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించారని పేర్కొన్నారు. వైద్యులపై పోలీసుల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండించారు. డాక్టర్ల డిమాండ్లను ప్రధాని మోదీ అంగీకరించాలన్నారు.