Home » Letter
ప్రధాని మోడీకి జనసేన అధినేత పవన్కల్యాణ్ ఐదు పేజీల లేఖ అందజేశారు. ఈ లేఖలో ఏముంది? మోడీతో పవన్ భేటీలో ఏం చర్చించారు? వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించా? లేక ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీరుపైనా పవన్ ఫిర్యాదు చేశారా? వంటి అంశాలు పెను ఆసక్తిక
గవర్నర్ నుంచి ఎలాంటి లేఖ రాలేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంత్రి వ్యాఖ్యలను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. సమాచారం ఇచ్చామని స్పష్టం చేశారు.
భారత కరెన్సీపై లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలు ఉండాలని తాను నిన్న చేసిన డిమాండుకు ప్రజల నుంచి భారీగా మద్దతు వచ్చిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కరెన్సీపై లక్ష్మీదేవి, గణేశుడి బొమ్మలు ఉండాలని కోరిన కేజ్రీవాల్.. ఇవాళ దీనిప
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, దీపావళిని పురస్కరించుకుని ఈ యాత్రలో పాల్గొంటున్న సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకుల అందించాడు.
ఉపఎన్నిక ఏకగ్రీవానికి ఏక్నాథ్ షిండే కూడా సుముఖంగా ఉన్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 17వ తేదీ సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాజ్ థాకరే విజ్ఞప్తిని పురస్కరించుకుని బీజేపీ తమ అభ్యర్థిని ఉపసంహరించు
రామకృష్ణాపురం, సూదికొండ, నెమలికొండ తదితర భూముల నుండి వైదొలగాలంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. త్యాగాల బాటన నడిచే మావొయిస్టుల గురించి మంత్రి, అతని అనుచరులు దుష్ర్పచారం ఆపాలని సూచించారు. దోపిడి, దౌర్జన్యాలకు మగింపు పలకాలని, లేకుంటే తగిన �
ఈ విషయమై ఉద్ధవ్ థాకరే వర్గం బుధవారం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ‘‘వారి మధ్య చాలా గొప్ప కమ్యూనికేషన్ ఉంది. ఎన్నికల సంఘం అధికారిక వెబ్ పేజీలో మేము సూచించిన గుర్తులు, పేర్లను కూడా షిండే వర్గానికి అందుబాటులో పెట్టారు. వారికి ఆన్లైన్ అప్�
సంప్రదాయం ప్రకారం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించిన తర్వాత, పదవీ విరమణ చేసిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కొలీజియం సమావేశం జరగదు. సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల నియామకాన్ని కొలీజియం భౌతిక సమావేశంలో నిర్ణయిస్తుంది, ఇక్కడ సుప్�
చైతన్య మహిళా సంఘం మాజీ సభ్యురాలు రాధిక మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మావోయిస్ట్ పార్టీలో చేరుతున్నట్లు ఆమె లేఖ విడుదల చేసింది. తనను ఎవరూ ప్రలోభాలకు గురిచేయలేదని.. స్వచ్ఛందంగానే మావోయిస్ట్ పార్టీలో చేరుతున్నానని లేఖలో పే�
నిత్యానంద రాసిన ఈ లేఖపై శ్రీలంక ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి స్పష్టతనిచ్చారు. నిత్యానంద తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు, ఆయనకు అత్యవసర చికిత్స అవసరమైనట్లు ఆయన ధ్రవుపరిచారు. ఈ లేఖను శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింహెకు ఆగస్టులో రాసినట్ల�