Home » Letter
తెలంగాణ మహిళా కమిషన్ కు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ లేఖ రాశారు. బుధవారం విచారణకు హాజరు కావాలన్న మహిళా కమిషన్ నోటీసులపై ఆయన రిప్లై ఇచ్చారు.
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. మంగళవారం విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్నందున విచారణకు రాలేనని చెప్పారు.
ప్రధాని మోదీకి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణమని కేవీపీ లేఖలో ప్రస్తావించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మార్చి9న విచారణకు హాజరు కావాలని ఆమెకు ఈడీ నోటీసులు పంపింది. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత ఒక లేఖ రాశారు.
సీజీఐకి రాసిన లేఖలో వీఐపీలకు సంబంధించిన అంశాలు రాత్రికి రాత్రే విచారణకు తీసుకోవడాన్ని న్యాయవాద సంఘం ప్రధానంగా ప్రస్తావించింది. అందరికీ సమన్యాయం ఉండాలని, పదవులు ఇతర అంశాల ప్రాతిపదికన విచారణ చేయకూడదని పేర్కొంది. ఇక ఇదే సమయంలో ముందస్తు బెయి�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. 9వ తేదీన విచారణకు రావాలని నోటీసులిచ్చింది. దీంతో కవిత 9న విచారణకు రాలేనని 15 తరువాతే విచారణకు వస్తాను అంటూ లేఖ రాశారు.
కేంద్ర ప్రభుత్వం తీరుపై విపక్షాలు యుద్ధం చేస్తున్నాయి. ప్రధాని మోదీకి విపక్షాల లేఖ వెనుక సీఎం కేసీఆర్ వ్యూహం ఉంది. కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేలా కేసీఆర్ మాస్టర్ మైండ్ వ్యూహం అమలు చేశారు. కేంద్ర సంస్థలు, గవర్నర్ వ్యవస్థ దుర్విని
తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫాక్స్ కాన్ కంపెనీ చైర్మన్ యాంగ్ లియూ లేఖ రాశారు. కొంగరకలాన్లో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం కావాలని కోరారు. వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభిస్తానని చెప్పా
మనీశ్ సిసోడియా అరెస్టును ఖండిస్తూ ప్రధాని మోదీకి విపక్షాలు లేఖ రాశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తోపాటు మాజీ సీఎంలు ఉద్ధవ్ ఠాక్రే, ఫారూఖ్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, బ�
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వసతులు లేకపోవడంపై ఎల్ ఎల్ బీ విద్యార్థి మనిదీప్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కనీస వసతులైన తాగు నీరు, మరుగు దొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ల�