lettter

    “మహా లేఖ”దుమారం..సుప్రీంని ఆశ్రయించిన పరమ్ బీర్ సింగ్

    March 22, 2021 / 03:34 PM IST

    జీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సోమవారం(మార్చి-22,2021)సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశార�

10TV Telugu News