Lidwina Joseph

    CJI N V Ramana : 5వ తరగతి విద్యార్థిని లేఖ..స్పందించిన సీజేఐ

    June 8, 2021 / 09:58 PM IST

    కరోనా పరిస్థితులపై సుప్రీంకోర్టు తీసుకున్న చొరవను ప్రశంసిస్తూ కేరళలోని త్రిసూర్ కేంద్రీయ విద్యాలయంలో 5వ తరగతి చదువుతున్న లిద్వినా జోసెఫ్.. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణకు లేఖ రాసింది.

10TV Telugu News