life jackets

    భోజనాలు చేయడం కోసం లైఫ్ జాకెట్ల తొలగింపు : పెరిగిన మృతుల సంఖ్య

    September 15, 2019 / 02:20 PM IST

    తూర్పుగోదావరి జిల్లాలో విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో పర్యాటక బోటు ప్రమాదం జరిగింది. ఈఘటనలో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది గల్లంతైనట్లు నిర్ధారించారు. బోటులో మొత్తం 71 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పర్యాటకు�

10TV Telugu News