Home » Lingampalli
దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో హైదరాబాద్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను అధికారులు పెంచారు. దీంతో వాటి సమాయాల్లో మార్పులు జరిగాయి. హైదరాబాద్ నగర ప్రజలను ఇతర రవాణా సౌకర్యలకంటే త
గత 15 నెలలుగా సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వే వర్క్షాప్ కే పరిమితమైన హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లు నేటి నుంచి పట్టాలెక్కాయి. గతంలో 121 సర్వీసులు తిరుగుతుండగా ఈరోజు నుంచి ప్రస్తుతం 10 సర్వీసులను రైల్వే అధికారులు అందుబాటులోకి తెచ్చారు.
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కరోనా కారణంగా హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ రైళ్లు సుమారు 15 నెలలుగా నిలిచిపోయి వర్క్ షాప్ కే పరిమితమయ్యాయి. సికింద్రాబాద్ మౌలాలిలోని రైల్వేవర్క్ షాప్ లో బోగీల చక్రాలకు
అత్యాధునిక ఎల్హెచ్బీ బోగీలు..బయో టాయిలెట్.., ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్..కుదుపులు ఉండవు, ప్రమాదాలు తక్కువ.. ప్రయాణంలో పెరిగిన వేగం... 20 నిమిషాలు ఆదా...