Home » liquor prices
కరోనా రాకాసి గత 40 రోజులుగా మూతపడిన మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మందుబాబులు ఫుల్ ఖుష్ అయ్యారు. పండుగ చేసుకున్నారు. ఉదయాన్నే లిక్కర్ షాపుల ఎదుట క్యూలు కట్టారు. ఉదయం 11 నుంచి రాత్రి 07 గంటల వరకు మద్యం విక్రయాలు జరిపారు. అయితే..కొన్ని రాష్ట్ర�
ఏపీలో మద్యం నియంత్రణ దిశగా జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మందుబాబులకు షాక్ ఇచ్చింది. మద్యం ధరలను 25 శాతం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యపానాన్ని నిరుత్సాహపరిచి, దుకాణాల దగ్గర రద్దీ తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్ట�