Home » Liquor Rates
ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 42 ను జారీ చేశారు ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేశ్ కుమార్ మీనా.
6 రాష్ట్రాల్లో అధ్యయనం కోసం అధికారులతో కూడిన 4 బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో బృందంలో ముగ్గురు చొప్పున అధికారులు ఉండనున్నారు.
ఏపీలోనే కాదు పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ మద్యం షాపులు తెరుచుకున్నాయి. బుధవారం(మే 6,2020)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం(4 మే 2020) నుంచి వైన్స్ షాపులు తెరుచుకోగా.. ఈ సారి పెరిగిన మద్యం రేట్లు మందుబాబులకు షాక్ ఇచ్చాయి. మద్యం అమ్మకాలు తగ్గించే క్రమంలో భాగంగా ధరలను 25 శాతం పెంచుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం మరో 50శాతం రేట్లు ప�