Home » liquor seized
2019 లోక్ సభ ఎన్నికల సమయంలో 3వేల 475 కోట్లు సీజ్ చేస్తే.. ఇప్పుడు అంతకుమించి అన్న రేంజ్ లో నగదు స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
కర్ణాటక నుంచి ఏపీకి తీసుకు వస్తున్న అక్రమ మద్యాన్ని అనంతపురం జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు.
అనంతపురం జిల్లా యాడికి పోలీసులు బోలెరో వాహనంలో తరలిస్తున్నమహారాష్ట్ర మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ. 3.84 లక్షల విలువ చేసే 2400 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు.