Liquor & Spirits

    విశాఖలో విషాదం : కల్తీ కల్లుతాగి  అయిదుగురి మృతి 

    February 24, 2019 / 12:19 PM IST

    విశాఖపట్నం: విశాఖ జిల్లా గాజువాక నియోజక వర్గం పెద గంట్యాడ మండలం స్వతంత్ర నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి అయిదుగురు మృతి చెందారు. మరో 15 మంది  అస్వస్ధతకు గురైనట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఒక గ్రామ దేవత పండుగ సందర్భంగా, నల్

10TV Telugu News