Home » Liquor Tenders
ఎన్జీటీ నిబంధనల వల్ల రాత్రులు ఇసుక తవ్వలేము అని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను కట్టబెట్టినట్లుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి కీలక సమాచారం గల్లంతైనట్లు తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో లక్కీ డ్రా నిర్వహించేందుకు ఎక్సైజ్ శాఖ అంతా సిద్ధం చేసింది. లక్షకు పైగా మంది దరఖాస్తు దారులు తమ తల రాతలను పరీక్షించుకునేందుకు దరఖాస్తులు చేశారు. ఎన్నికలు దగ్గరగా ఉండటంతో ఈ ఏడాది ఎక్కువ మంది
దరఖాస్తులకు డీడీలు తీసేందుకు వ్యాపారస్తులు 2 వేల రూపాయల నోట్లను పెద్ద మొత్తంలో వినిగియోగించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించారు.