Home » local body
ధైర్యం ఉంటే పోటీలో తలపడాలి...ప్రజలను మెప్పించి గెలవాలన్నారు చంద్రబాబు నాయుడు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని...దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడుతోందన్నారు.
30% Pay తల్లిదండ్రులను పట్టించుకోని ఏడుగురు ఉద్యోగులకు జీతాల్లో కోత విధించింది మహారాష్ట్ర లోని లతుర్ జిల్లా పరిషత్. ఏడుగురు తమ ఉద్యోగులు వారి వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చూసుకోకపోవడంతో వారి నెల జీతాల్లో 30శాతం కోత విధించినట్లు లతుర్ జిల్లా పరి�
andhra pradesh local body elections : ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలోని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసి
Andhra Pradesh Local body election controversy : ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్న ఈ పరిస్థితుల్లో అంతా అనుకున్నట్టే అయింది.. ఓ వైపు ఎన్నికలు ఎలాగైనా జరగాల్సిందే అంటూ SEC నిమ్మగడ్డ రమేష్ పట్టుపడుతుంటే.. మరోవైపు అలా కుదరదంటూ రాష�
Local body elections: స్థానిక సంస్థల ఎన్నికల అంశం ఏపీలో రోజు రోజుకి రాజకీయ రగడ సృష్టిస్తోంది. ఈ విషయంపై ఈసీ, అధికార, ప్రతిపక్షాలు విమర్శలు చేసుకుంటున్నాయి. ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ అసాధ్యమని ప్రభుత్వం చెబుతుంటే…ఈసీ మాత్రం ఎలక్షన్పై కసరత్తు చేస్తోంది
nizamabad local body mlc bypoll : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. 2020, అక్టోబర్ 09వ తేదీ శుక్రవారం పోలింగ్ జరుగనుంది. ఇక్కడ 824 మంది ఓటర్లున్నారు. వీరిలో 24 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతిని�
కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో గత నెలలో జరగాల్సిన స్థానికసంస్థల ఎన్నికలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాల్సి వచ్చినా సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా నియమితులైన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగర
కరోనా వైరస్ దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆరు వారాలు వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల వాయిదాపై ఏపీ సీఎం ఫైర్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు పశ్చిమబెంగాల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నిక�
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ వేదికగా చెలరేగిపోతున్నారు. వైసీపీ పాలనను ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఫొటోలు, కామెంట్స్ పోస్టు చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు. తన పేరిట ఏదో ఒక ట్వీట్ చేస్తున్నా�
సమాజంలో చాలా మంది ప్రేమిస్తుంటారు…అందులో కొంతమంది యువతులను మోసం చేస్తుంటారు. ప్రేమించా..పెళ్లి చేసుకుంటా..అంటూ మగ్గులోకి లాగుతుంటారు. తీరా..ముఖం చాటేస్తుంటారు. దీంతో మోసపోయిన వారు..పోరాటాలు చేస్తుంటారు. తమకు న్యాయం చేయాలంటూ..పోలీస్ స్టేషన�