Home » location
అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. తెల్లవారుఝామున 5 గంటల 31 నిమిషాలకు భూమి కంపించినట్లుగా వెల్లడించారు అధికారులు.
కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరిగిపోతూ ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 23వ తేదీ సెప్టెంబర్ 2020న రాత్రి 8గంటల వరకు 55,318 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,176 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్�
Andhra Pradesh 3 Capitals: ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో లేదు..రాజధానుల అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది..అంటూ కేంద్ర హోం శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధానికి ఆర్థిక సహాయం మాత్రమ
సామాజిక దూరమే శ్రీరామరక్ష. కరోనా మహమ్మారి ప్రారదోలాలంటే..సోషల్ డిస్టెన్స్ పాటించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ కొంత మంది ప్రజాప్రతినిధులు లెక్క చేయడం లేదు. ఇతరులకు మార్గదర్శకంగా ఉండాల్సిన నేతలు లాక్ డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. అటు అనుమానితుల సంఖ్యా క్రమేపీ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో
ఉన్నావ్ రేప్ కేసులో టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీకి ఢిల్లీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2017లో ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ సిటీలో 17 ఏళ్ల బాలికపై బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ అత్యాచారం చేశార్నన ఆరోపణలతో ఆయన ఇప్పుడు పోలీస్ �
చంద్రయాన్ 2లో శాస్త్రవేత్తలు పురోగతి సాధించారు. కనిపించకుండాపోయిన విక్రమ్ ల్యాండర్ లోకేషన్ను ఇస్రో గుర్తించింది. ఆర్బిటర్ దీనిని కనిపెట్టింది. థర్మల్ ఇమేజ్ క్లిక్ చేసింది ఆర్బిటర్. కమ్యూనికేషణ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇస్�
లాడెన్ కుమారుడు అమెరికాపై దాడులు చేస్తామని హెచ్చరికలు చేస్తున్నాడని, ఆల్ ఖైదా గ్రూప్ కి నేతగా ఎదుగుతున్నాడని స్టేట్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. హమ్ జా.. ఏ దేశంలో ఉన్నా అతడు ఉన్న లొకేషన్ చెప్తే చాలు రూ.8 కోట్లు ఇస్తామని ప్రకటించింది. స�