Home » Lok Nayak Hospital
ఒమిక్రాన్ బారిన పడ్డ వారికి ఏం మందులు ఇస్తారు? వారికి ఎలాంటి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
కరోనా బాధితుల కోసం రామ్లీలా మైదానంలో 500 ఐసీయూ బెడ్లతో సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ ఐసీయూ బెడ్ల నిర్మాణంలో 70శాతం పని పూర్తి అయిందని, మరికొన్ని రోజుల్లో అంతా సిద్ధం అవుతుందని అంటున్నారు అధికారులు.
ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. 11 నెలల పాప కాలికి గాయం కావడంతో లోక్ నాయక్ ఆస్పత్రిలో చేరింది. కానీ, చికిత్స తీసుకునేందుకు పాప మారం చేసింది.