Home » Lok Sabha chamber
మూడు రాష్ట్రాల సీఎంలు కొత్తవారు కాదు.. చాలాకాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయింది. దీంతో కష్టపడి పనిచేసే వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియలేదని ప్రధాని మోదీ అన్నారు.