Home » Lok Sabha elections 2024
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ప్రధాని మోదీ.
మనిషి జీవితం ఒకేసారి వస్తుందన్న మల్లారెడ్డి.. ఎంజాయ్ చెయ్యాలని కామెంట్ చేశారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషిస్తూ ఇండియా టుడే ఆజ్ తక్ వెల్లడించిన ఫలితాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు సంబంధించిన అంచనాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.
టీడీపీ బలహీనంగా ఉందని చెప్పడానికి అయన పొత్తుల ప్రయత్నాలే నిదర్శనం. టీడీపీకి అంత బలం ఉంటే పొత్తుల కోసం ఇంత ఆరాటం ఎందుకు..?
ఇండియా టుడే ఆజ్ తక్ సర్వేలో ఉత్తరప్రదేశ్ కు సంబంధించి మొత్తం 80 లోక్ సభ స్థానాలకు గాను 70 చోట్ల బీజేపీ విజయదుంధుబి మోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయో విశ్లేషిస్తూ ఇండియా టుడే ఆజ్ తక్ వెల్లడించిన ఫలితాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణకు సంబంధించిన అంచనాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.
అదే పద్ధతిని ఇప్పుడున్న వైఎస్ జగన్ కూడా పాటించాలని, కానీ ఆయన పాటించడం లేదన్నారు పురంధేశ్వరి. ముఖ్యమంత్రి జగన్ దేనికి సిద్ధమయ్యారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
తెలంగాణలో మొత్తం 17 పార్లెమెంట్ స్థానాలు ఉంటే.. 309 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారితో పాటు చేసుకోని బలమైన నాయకుల పేర్లు కూడా పీఈసీలో చర్చించారు.
Mynampally Hanumanth Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి మెదక్ ఎమ్మెల్యేగా హనుమంతరావు తనయుడు రోహిత్ గెలిచిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో మొదటిసారి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు సోనియా గాంధీకి చెప్పామన్నారు. గ్యారెంటీల అమలుపై సోనియాగాంధీ అభినందించారని మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.