Home » Lok Sabha elections 2024
ఒకరోజు ముందు నుంచే ఆంక్షలు కొనసాగుతున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణ సభ సక్సెస్ కోసం కాంగ్రెస్ నేతలు ఉమ్మడి జిల్లా నుంచి పెద్దఎత్తున జన సమీకరణ చేస్తున్నారు.
తెలుగుదేశం-జనసేన కూటమి కూడా లోక్ సభ సీట్లను ముందుగా తేల్చేయాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే 13 స్థానాలపై క్లారిటీ రాగా, 12 స్థానాల్లో రెండు నుంచి మూడు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందన్నారు.
కాకినాడ ఎంపీ కావాలన్నది చలమలశెట్టి సునీల్ కల.
Chalamalasetty Sunil: ఇంకోవైపు మూడు సార్లు ఓడిపోయిన సునీల్పై జనాల్లో సింపతీ వర్కవుట్ అవుతుందనే అంచనాలో ఉన్నారు. అందుకే సీఎం జగన్..
ఇది కూడా మోదీ, అమిత్షా ధ్వయం స్ట్రాటజీలో భాగమని భావిస్తున్నారు.
లోక్సభలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
సీటు ఇవ్వకపోవడంతోనే బయటకు వెళ్లారంటూ అసత్య ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఆయనను గుంటూరు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు.
ఖమ్మం పార్లమెంట్ సీటుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని విక్రమార్క దరఖాస్తు చేసుకున్నారు.
2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను గురువారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.