Home » Lok Sabha elections 2024
లోక్సభలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 57 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.
పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.05గంటలకు నిర్మలా బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు.
ఎన్నికల్లో గెలుపును శాసించేది ఏంటి ? పార్టీ బ్రాండ్ ఇమేజా? అభివృద్ధి, సంక్షేమమా? ప్రాంతీయ రాజకీయ పార్టీలతో పొత్తులా?
వెంకటేశ్.. గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు.. చెన్నూరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో బీఆర్ఎస్లో చేరిన వెంకటేశ్.. ఎంపీగా గెలుపొందారు.
తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులుగా కాంగ్రెస్ ఆశావహుల నుంచి 187 దరఖాస్తులు వచ్చాయి. పార్లమెంట్ వారీగా డీసీసీల నుంచి వచ్చిన దరఖాస్తులు
డీసీసీ అధ్యక్షుల నుంచి వచ్చిన జాబితాలోని నాయకుల పేర్లను పీఈసీ పరిశీలించనుంది. అర్హులైన నాయకుల పేర్లతో ఒక జాబితాను రూపొందించనుంది.
తెలంగాణ లోక్సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) స్పెషల్ ఫోకస్ పెట్టింది.
తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఏప్రిల్ నెలాఖరులోపు వీటిని భర్తీ చేయాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలు వెల్లడిస్తారు.
మధ్యంతర బడ్జెట్ను 2024, ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు.
మాజీ మంత్రి అయుండి ఇంత సింపుల్గా ఉండడం కేటీఆర్కే సాధ్యమవుతుందంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రశంసలతో..