Home » Lok Sabha elections 2024
పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్ కు ఓ నియోకవర్గంలో మాత్రం అభ్యర్థి ఎంపిక సవాల్ విసురుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆ నియోజవర్గం నుంచి పోటీ చేసేందుకు నేతలు పెద్ద ఎత్తున ఆశలు పెంచుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం.. 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటిపైన తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనేలేదని అసెంబ్లీ వేదికగా భట్టి విక్రమార్క అబద్దమాడారని మండిపడ్డారు.
పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఈ క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇంచార్జిలను నియమించింది.
తెలంగాణలో 17 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏపీలో 25పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తం 42 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ..
నేతల మధ్య గ్రూపు తగాదాలు మూడు నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయి. టికెట్ల విషయంలోనూ తీవ్రమైన పోటీ నడిచింది. టికెట్ నాకే దక్కుతుందని చివరి వరకు మాజీమంత్రి ఆశించారు. కానీ,
ఓటమి గుణపాఠంతో లోటుపాట్లను సవరించుకొని పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా ప్రకటించారు కేటీఆర్.
తనకు 2004, 2019 ఎన్నికల్లో సీట్ రాలేదని, అంతేగానీ, ప్రజలు తనను ఎప్పుడూ తిరస్కరించలేదని అన్నారు.
రాష్ట్ర నేతల విజ్ఞప్తి మేరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్ర నేతలు రాష్ట్రం నుంచి బరిలోకి దిగితే జాతీయ రాజకీయాలలో తెలంగాణ మరోసారి చర్చనీయాంశంగా మారడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
గత 35 ఏళ్లలో హస్తం పార్టీకి కరీంనగర్ జిల్లాలో ఈ రేంజ్లో సీట్లు ఎప్పుడూ రాలేదు. శాసనసభ ఎన్నికల ఫలితాలతో జోష్లో ఉన్న కాంగ్రెస్.. లోక్సభ స్థానాన్ని దక్కించుకోవాలని ప్లాన్ సిద్ధం చేస్తోంది.