Home » Lok Sabha elections 2024
గత లోక్సభ ఎన్నికల ముందు విపక్షాలను ఏకం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేశారు. చివరకు..
విపక్షాలు ఈ నెల 23న పట్నాలో సమావేశమై లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంపై చర్చిస్తాయి.
Amit Shah – Chandrababu : జాతీయ రాజకీయాల్లో (National Politics) సమీకరణాలు మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా ఏడాది ఉండగానే రాజకీయ పునరేకీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి పార్టీలు. నిన్నమొన్నటి వరకు ప్రతిపక్ష పార్టీల ఐక్యతకు కాంగ్రెస్ పావులు కదిపితే.. ఇప్పుడు బీజేపీ (BJP) కూడా
దాదాపు 18 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ దేశ రాజకీయాలపై పడింది.
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని ఇప్పటికే కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ నిర్ణయం తీసుకున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ నితీశ్ బీజేపీ వ్యతిరేక కూటమి గురించి చర్చించారు.
Lok Sabha elections 2024: ప్రశాంత్ కిశోర్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి ప్రయత్నాలే చేశారని గుర్తు చేశారు.
Lok Sabha elections 2024: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee )ని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar), డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కలిశారు.
Lok Sabha elections 2024: అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో 35 స్థానాల్లో గెలిస్తే ఏం చేస్తామో చెప్పారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మంత్రి తేజస్వీ యాదవ్ ఉమ్మడి ప్రకటన చేశారు.