Home » Lok Sabha elections 2024
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేస్తారని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.
తమ అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా తాను అంగీకరిస్తానని తమిళిసై తెలిపారు. ఎంపీగా పోటీ చేస్తానని తాను ఎటువంటి..
పీసీసీ చీఫ్ను అప్పటివరకు వరకు కొనసాగిస్తామన్నారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చింది బీజేపీ గెలుపుకోసం కాదని, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని మార్చడానికని చెప్పారు.
లోక్సభ ఎన్నికలు దేశ తలరాతను నిర్ణయించేవని ఆయన అన్నారు. అలాగే, తాను ఇటీవల అయోధ్య రామ మందిరంపై చేసిన వ్యాఖ్యలను
బెంగాల్ లో కాంగ్రెస్ ఉనికిలో లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యాలయానికి తాళం వేసి, ఆ పార్టీ నేతలు టీఎంసీ కార్యాలయంలో కూర్చోవాలని బీజేపీ ఎమ్మెల్యే అగ్ని మిత్ర పాల్ ఎద్దేవా చేశారు.
కంగనా రాజకీయాల్లోకి వస్తున్నారని కొద్దికాలంగా ప్రచారం జరుగుతుంది.. తాజాగా ఈ విషయంపై ఆమె క్లారిటీ ఇచ్చింది.
కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టుపై కూడా డీకే శివకుమార్ మళ్లీ స్పందించారు.
వారు ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచారో లేదో నాకు తెలియదు. కానీ,
ప్రస్తుతం బీజేపీ రెండు విధాల ప్రణాళికలు అమలు చేస్తోంది. ఒకటి రాష్ట్రాల్లో మిత్రపక్షాల కోసం...
పోటీ ఉన్నప్పుడు ఏడవకండి! పోటీ చేద్దాం. మాట్లాడటం కంటే పోటీ చేయడం నాకు చాలా ఇష్టం అంటూ అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలతో కూడిన వీడియోను ఏఐఎంఐఎం పార్టీ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.