Home » Lok Sabha elections 2024
తాను రాజకీయాల్లోకి రావాలని రాసిపెట్టి ఉంటే తప్పకుండా వెళ్తానని ధావన్ అన్నాడు. 100 శాతం సమర్థంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. కచ్చితంగా విజయం సాధిస్తానని తనకు తెలుసని అన్నాడు.
ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై చిదంబరం మాట్లాడారు. ప్రాంతీయ పార్టీలు కూడా పోరాడతాయని చెప్పారు. రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎవరి సలహాలు అవసరం లేదని తెలిపారు.
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు కూటమి ఏర్పాటు చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వేళ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలంటే ఏం చేయాలన్న విషయంపై మాట్లాడారు.
బీజేపీ, కాంగ్రెస్ కి సమానదూరం పాటించాలని టీఎంసీ, ఎస్పీ నిర్ణయించాయి. ఈ మేరకు పాలసీని రూపొందిస్తామన్న సంకేతాలు ఇచ్చాయి. సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోల్ కతాలో ఇవాళ మమతా బెనర్జీని కలిశారు. వచ్చే వారం మమతా బెనర్జీ ఒడిశా సీఎం, బీజేడీ చీఫ�
ప్రతిపక్షాలు అన్నీ కలిసి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్యంగా పోరాడాలని కాంగ్రెస్ పిలుపునిస్తున్న వేళ ఆ పార్టీకి షాక్ ఇచ్చేలా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్ర�
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎన్నికలు, ప్లీనరీ సమావేశాలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సహ�
కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్ పూర్ లో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ప్లీనరీ సమావేశంలో కీలక నిర్ణయాలను ప్రకటించనుంది. 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని విపక్షాలను ఏకం చేయడంపై కూడా కాంగ్రెస్ పార్టీ వివరాలు తెలిపే అవక�
ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో బిహార్ సీఎం నితీష్ కుమార్ ఒకరు. గతంలో కూడా ఆయన పేరు ప్రధాని పదవి అభ్యర్థిగా ప్రచారం జరిగింది. అయితే, ఇంతకాలం నితీష్ కుమార్ ఈ అంశంపై మాట్లాడలేదు. తాజాగా దీనిపై నితీష్ కుమ�
దేశంలో 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సవాలుగా నిలవగలిగే ప్రభ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అన్నారు. అయినప్పటికీ, మోదీని ఎదుర్కొనే తమ నేత ఎవరన్న విషయంపై ప్రతిపక్ష పార్టీల�
బీజేపీ 2024 లోక్సభ ఎన్నికల తర్వాత అధికారంలో ఉండబోదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దేశంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయని చెప్పారు. 2019 ఎన్నికల ముందు దేశంలో రాజకీయ పరిస్థితులు వేరుగా ఉండేవని అన్నారు. అప్పట్లో బీజేప�