Home » Lok Sabha elections 2024
రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 14 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్.. టికెట్లపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
కమ్యూనిస్టులతో కలిసి ఉంటేనే కాంగ్రెస్ కు ఫలితం భాగుంటుంది. ఎలాగూ కలిసి ఉన్నామని లైట్ తీసుకోవద్దు. మేమూ రాష్ట్రంలో బలంగా ఉన్నాం.
370 ఆర్టికల్ ను రద్దు చేసిన మోదీకి 370 ఎంపీ సీట్లను గిఫ్ట్ గా ఇద్దాం.
తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారంపై బీజేపీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. విజయ సంకల్ప యాత్రలతో ప్రచారపర్వాన్ని షురూ చేసింది.
భారతీయ జనతా పార్టీ దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ. ఏది ఉన్నా డైరెక్ట్ గా ప్రజలకు చెబుతాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే రకమైన ప్రచారం చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే...పార్టీగా అయినా, కూటమిగా అయినా అధికారంలోకి రావడం సంగతి పక్కనపెడితే...
Debts: ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రాష్ట్రాలు రెండూ ఇప్పటికే భారీగా పేరుకుపోయిన అప్పులతో సతమతమవుతున్నాయి.
సూర్యుడు పడమర దిక్కున ఉదయించడం అనేది ఎంత అవాస్తవమో, అలాగే..
ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన బీజేపీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించారు.
ఎన్డీయే కూటమి 400కు పైగాస్థానాల్లో గెలుపొందగలదన్న ప్రధాని ధీమాకు ఇదే కారణమన్నది రాజకీయవిశ్లేషకుల అంచనా.