Lok Sabha

    టైమ్స్ నౌ – VMR సర్వే : ఏపీలో జగన్ – తెలంగాణలో కేసీఆర్

    January 31, 2019 / 03:06 AM IST

    ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కష్టాలు ఎదురవుతాయా ? అధికారంలో కొద్దిదూరంలో నిలిచిపోనుందా ? ఇతరుల సహాయం తప్పనిసరి అవుతుందా ? అనే డౌట్స్‌కు ఎస్ అనే సమాధానం వస్తుంది. టైమ్స్ నౌ – వీఎంఆర్ సర్వే అంచనా వేసింది. అధ�

    పరిమితం : ఎంపీ ఎన్నికల్లో గులాబీకి పతంగి మద్దతు

    January 27, 2019 / 01:51 PM IST

    హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కేవలం హైదరాబాద్‌కే పరిమితంకానుంది. మిగతా ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్‌కు మద్దతు తెలపనుంది. పరస్పర సహకారంతో తెలంగాణలోని 16 స్థానాలను టీఆర్ఎస్‌.. హైదరాబాద్‌ స్థానాన్ని ఎంఐఎం దక్కించుకునేందుకు పక్కా వ్�

    ప్రతిభకు పట్టం : ఎంపీ కవితకు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్

    January 22, 2019 / 03:49 AM IST

    హైదరాబాద్ : నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. తాము నిర్వహించిన సర్వేలో ఆదర్శ్ క్యాటగిరీలో ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపికైనట్టు ప్రతిష్ఠాత్మక సంస్థ ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ జ�

    డీకే అరుణ ఫామ్ హౌస్ పాలిట్రిక్స్ : జైపాల్ రెడ్డికి చెక్

    January 18, 2019 / 09:33 AM IST

    కే అరుణ ఫామ్ హౌస్ లో విందు..జైపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీనియర్స్ తో మీటింగ్..మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి అడ్డుగా వున్న జైపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు మరో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో కలిసి మంతనాలు జరుపుతున్నట్లుగా రాజకీయ వర్గాల సమా

    ఫెడరల్ ఫ్రంట్ లో జగన్ : జగన్, కేటీఆర్ భేటీ

    January 16, 2019 / 09:17 AM IST

    పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను విస్మరించి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వటంలో కేంద్రం మోసం చేస్తోందని, రాష్ట్రాల హక్కులు కాపాడు కోవాలంటే ఎంపీల సంఖ్యాబలం పెరగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అన్నారు.

    బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన ఏడుగురు సభ్యులు

    January 10, 2019 / 06:11 AM IST

    ఈబీసీ బిల్లు…. రాజ్యసభ వాయిదా

    January 9, 2019 / 08:58 AM IST

    ప్రధాని మోదీకి మళ్లీ పెళ్లి

    January 7, 2019 / 04:50 AM IST

    ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీకి ముస్లింలాంతా కలిసి మళ్లీ వివాహం జరిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేయించింది. దీనిపై విజయవాడలో ముస్లింలు వినూత్నంగా నిరసన తెలుపుతు..ఈ బిల్లుకు

    ఆధార్‌’ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

    January 5, 2019 / 05:16 AM IST

    ఆధార్ లేకపోయినా బ్యాంకు ఖాతా తెరవవచ్చు..మొబైల్ కనెక్షన్ పొందవచ్చు

    సస్పెన్షన్ వేటు : 45 మంది ఎంపీలపై సస్పెన్షన్

    January 4, 2019 / 12:54 AM IST

    ఢిల్లీ : లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కఠిన చర్యలు చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న 45 మంది ఎంపీలపై 4 రోజుల పాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. సస్పెన్షన్‌కు గురైనవారిలో టీడీపీకి చెందిన 21 మంది ఎంపీలు, అన్నాడిఎంకెకు చెందిన 24 మంది

10TV Telugu News