Home » Lok Sabha
ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి కష్టాలు ఎదురవుతాయా ? అధికారంలో కొద్దిదూరంలో నిలిచిపోనుందా ? ఇతరుల సహాయం తప్పనిసరి అవుతుందా ? అనే డౌట్స్కు ఎస్ అనే సమాధానం వస్తుంది. టైమ్స్ నౌ – వీఎంఆర్ సర్వే అంచనా వేసింది. అధ�
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కేవలం హైదరాబాద్కే పరిమితంకానుంది. మిగతా ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్కు మద్దతు తెలపనుంది. పరస్పర సహకారంతో తెలంగాణలోని 16 స్థానాలను టీఆర్ఎస్.. హైదరాబాద్ స్థానాన్ని ఎంఐఎం దక్కించుకునేందుకు పక్కా వ్�
హైదరాబాద్ : నిజామాబాద్ లోక్ సభ సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపికయ్యారు. తాము నిర్వహించిన సర్వేలో ఆదర్శ్ క్యాటగిరీలో ఆమె ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎంపికైనట్టు ప్రతిష్ఠాత్మక సంస్థ ఫేమ్ ఇండియా ఏషియా పోస్ట్ మ్యాగజైన్ జ�
కే అరుణ ఫామ్ హౌస్ లో విందు..జైపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు సీనియర్స్ తో మీటింగ్..మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి అడ్డుగా వున్న జైపాల్ రెడ్డికి చెక్ పెట్టేందుకు మరో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డితో కలిసి మంతనాలు జరుపుతున్నట్లుగా రాజకీయ వర్గాల సమా
పార్లమెంట్ లో ఇచ్చిన హామీలను విస్మరించి ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వటంలో కేంద్రం మోసం చేస్తోందని, రాష్ట్రాల హక్కులు కాపాడు కోవాలంటే ఎంపీల సంఖ్యాబలం పెరగాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
ఢిల్లీ : ప్రధాని నరేంద్రమోదీకి ముస్లింలాంతా కలిసి మళ్లీ వివాహం జరిపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేయించింది. దీనిపై విజయవాడలో ముస్లింలు వినూత్నంగా నిరసన తెలుపుతు..ఈ బిల్లుకు
ఆధార్ లేకపోయినా బ్యాంకు ఖాతా తెరవవచ్చు..మొబైల్ కనెక్షన్ పొందవచ్చు
ఢిల్లీ : లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కఠిన చర్యలు చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తున్న 45 మంది ఎంపీలపై 4 రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్కు గురైనవారిలో టీడీపీకి చెందిన 21 మంది ఎంపీలు, అన్నాడిఎంకెకు చెందిన 24 మంది