Home » Lok Sabha
హైదరాబాద్: మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలనే డిమాండ్ తో ప్రారంభమైన మహిళా పార్టీ లోక్ సభ యుద్ధానికి సిద్ధమవుతోంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో దేశంలోనే మొదటి మహిళా జాతీయ మహిళల పార్టీ (NWP) 9 స్థానాల నుంచి పోటీచేసుందుకు చర్యలు తీసుకుంటోంది. �
హైదరాబాద్ : ఏ ఎన్నికల ప్రచారాన్ని అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నుంచే ప్రారంభిస్తారు. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కూడా మరోసారి కరీంనగర్ నే ఎంచుకున్నారు. ఈ సారి కూడా అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. కరీంనగర�
అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి జాబితాను సిద్ధం చేశారు. పెండింగ్ లిస్ట్ ను క్లియర్ చేసే పనిలో బాబు కసరత్తులు పూర్తయినట్లుగా తెలుస్తోంది. మార్చి 14న మొదటి బాబితాలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఒంగోలు లోక్ సభకు మంత్రి శిద్దా రాఘవర�
తెలుగునాట రాజకీయాలలో సినిమావాళ్లు పోటీ చేయడం కొత్తేం కాదు. అయితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సినిమా వాళ్లు ఎక్కువగా ఆసక్తి చూపుతన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అలనాటి స్టార్ హీరో కృష్ణం రాజు సిద్దం అంటూ ప్రరకటించార
గుంటూరు రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ పొలిటీషియన్, అనేకసార్లు లోక్సభకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుకి టీడీపీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం నరసరావుపేట ఎంపీగా రాయపాటికి ఈసారి టికెట్ నిర�
ఢిల్లీ : దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల యుద్ధం వచ్చేసింది. కొన్ని రాష్ట్రాలలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీకి పోలింగ్ జరగనుంది. ఆయా పార్టీల లీడర్లు.. సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టారు. తమ వ్యూహాలతోపాటు ప్రత్యర్థులపై బురద జల్లటానికి సోషల్ మీడ�
అనంత్నాగ్ : దేశ వ్యాప్తంగా లోక్ సభ స్థానాలకు ఎన్నికల నగారా మ్రోగింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా, శాంతియుత వాతావరణంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కొనసాగేందుకు ఎన్నికల కమిషన్ విడతల వారీగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని చర్యలు
ప్రస్తుతం ఓ నోట విన్నా ఎన్నికల మాటే! లోక్ సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్వత్రా నోటిఫికేషన్ కోసమే ఎదురు చూస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సైతం నోటిఫికేషన్ విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేసి పెట్టింది. మార్చి నెలలో వచ్చ
16 లోక్ సభ స్థానాల్లో ‘కారు’ గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది. త్వరలో జరుగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించాలని టీఆర్ఎస్ ప్లాన్ వేస్తోంది. అందుకనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ను
బీజేపీ పార్టీలో కురువృద్ధుడు, సీనియర్ నాయకుడు, బీజేపీ ఐరన్ మ్యాన్ అంటే టక్కున గుర్తుచ్చే వ్యక్తి. ఎల్ కే అద్వానీ (లాల్ కృష్ణ అద్వానీ). పార్లమెంటులో స్ట్రాంగ్ స్పీకర్ ఎవరైనా ఉన్నారంటే వారిలో అద్వానీ ముందు వరుసలో ఉంటారు.