Home » Lok Sabha
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల అయింది.
మాజీ ఎంపీ, ప్రముఖ నటి జయప్రద పార్టీ మారుతున్నారు. బీజేపీలోకి వెళుతున్నారు. అమర్ సింగ్ శిష్యురాలిగా ఉన్న ఆమె.. ఇప్పటికే రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు. కొన�
పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న వివేక్ ఎంపీ సీటు వస్తుందని ఆశించారు. అయితే గులాబీ దళపతి కేసీఆర్..వెంకటేశ్ నేతకానికి టికెట్ కన్ఫాం చేశారు. దీనితో ప్రభుత్వ సలహాదారు పదవికి వి�
ఎన్నికలకు దూరంగా ఉండాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ – టీడీపీ కలిసి మహాకూటమిగా పోటీ చేసాయి. అయితే.. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి కలిసి సాగాలా లేదా అనే విషయంపై రెండు పార్టీల్లో క
లోక్ సభ ఎన్నికల్లో 16 సీట్లు కైవసం చేసుకొనే లక్ష్యంతో TRS వ్యూహాలు రచిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థుల జాబితా ఇప్పటికే రిలీజ్ చేసింది. సెంటిమెంట్గా భావించే కరీంనగర్ నుండి సీఎం కేసీఆర్ ఎన్నికల శంఖారావం పూరించారు. అంతకంటే ముందే టీఆర్ఎస్ వర్కింగ్ ప్�
హైదరాబాద్: కొన్ని కాలంగా తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. కొనేవారు కొంటున్నారు..అమ్మేవారు అమ్ముతున్నారు. దీంతో సర్కార్ ఖజానాకు కాసులు వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో స్థిరాస్తి విక్రయాలు 2019 మార్చి నెలలో మరింతగా పెరిగాయి. &nb
హైదరాబాద్ : హైదరాబాద్ : సీఎం కేసీఆర్పై పోరాడే దమ్ము మాత్రం ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు వ్యతిరేకంగా ఓట్లు వేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. ఆయన డబ్బుతో వారిని కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస�
లోక్ సభ ఎన్నికల్లో TRS పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు ఎవరో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. టీఆర్ఎస్ జాబితా ఎప్పుడు విడుదల చేస్తుందో తెలిసిపోయింది. మార్చి 21వ తేదీ గురువారం రిలీజ్ చేస్తున్నట్లు స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప
ఢిల్లీ : పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం కొత్తగా 36 గుర్తులను కేటాయించింది. అభ్యర్థులు నామినేషన్ను దాఖలు చేయగానే..ఎన్నికల అధికారులు గుర్తుల జాబితాను అందజేయనున్నారు. నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ అనంత�
లోక్సభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ముహుర్తాలు చూసుకుని మరీ నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 22, 23, 25 తేదీలు మంచి రోజులు కావడంతో… ఆ రోజుల్లో ఎక్కువ మంది అభ�