Lok Sabha

    లోక్ సభ ఎన్నికలు 2019 : ఇందూరుకు కేసీఆర్

    March 18, 2019 / 12:25 PM IST

    తెలంగాణ పొలిటిక్స్‌ వేడి వేడిగా ఉన్నాయి. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు కొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ ఇంకా కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్స

    పొలిటికల్ జట్కాబండి : ఇండిపెండెంట్ గా సుమలత పోటీ

    March 18, 2019 / 07:28 AM IST

    మాండ్య పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లు స్వయంగా ప్రకటించి.. రాజకీయ యుద్దానికి తెరతీశారు

    కదిలిన ప్రియాంకా గాంధీ బోటు : గంగానదిపై ఎన్నికల ప్రచారం

    March 18, 2019 / 06:59 AM IST

    హైద‌రాబాద్ : యూపీ ప్రచార బాధ్యలను చేపట్టిన ప్రియాంకా గాంధీ మూడు రోజుల గంగా యాత్ర‌తో లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ప్రారంభించారు. ప్ర‌యాగ్‌రాజ్‌లోని మ‌న‌యా ఘాట్ వ‌ద్ద బోటు ఎక్కిన ప్రియాంకా గాంధీ 140 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు  బోటో ద్వారా ఎన్

    స్వైన్ ఫ్లూ అలర్ట్ : రాజకీయ ర్యాలీల్లో జాగ్రత్తగా ఉండండి

    March 18, 2019 / 05:58 AM IST

    శీతాకాలం సీజన్ ప్రారంభం నుంచి స్వైన్ ఫ్లూ వైరస్  తెలంగాణ రాష్ట్రంలో విజృంభించటంతో పలు కేసులు నమోదు కావటం.. కొన్ని మరణాలు కూడా సంభవించాయి.

    బీఎస్పీకి 3లోక్ సభ,21 అసెంబ్లీ సీట్లు కేటాయించిన పవన్

    March 17, 2019 / 02:13 PM IST

    పొత్తులో భాగంగా ఏపీలో బీఎస్పీకి 3లోక్ సభ,21 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.చిత్తూరు, తిరుపతి, బాపట్ల లోక్ సభ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయబోతున్నారని తెలిపారు.ఈ మూడు చోట్లా తాము అభ్య

    ఎన్నికల విక్రమార్కుడు : 16సార్లు ఓడినా మళ్లీ పోటీకి రెడీ  

    March 17, 2019 / 07:25 AM IST

    మధురై : ఒక్కసారి..రెండు సార్లు..లేదా మూడుసార్లు..ఇంకా కాకుంటే నాలుగు సార్లు ఇలా వరుసగా ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే వారేంచేస్తారు? ఇదేంటిరా బాబూ అని విసుగు వచ్చి పోటీ నుంచి విరమించుకుంటారు. కానీ మన ఎన్నికల విక్రమార్కుడు మాత్రం పట్టు వదల కుండా �

    బీసీలకు పెద్ద పీట – జగన్

    March 17, 2019 / 05:31 AM IST

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెద్ద పీఠ వేస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ వెల్లడించారు. ఈ విషయంలో ఏపీ సీఎం బాబు మోసం చేస్తున్నారని విమర్శించార. మార్చి 17వ తేదీ ఆదివారం కడప జిల్లాలోలని ఇడుపులపాయలో అసెంబ్లీ, ఎంపీల అభ్యర్థులను ప్రకటించార

    కోమటిరెడ్డికి కాంగ్రెస్ హ్యండ్.. కారణం ఇదేనా?

    March 16, 2019 / 07:31 AM IST

    అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్.. పార్లమెంటు ఎన్నకల్లో సత్తా చాటేందుకు పక్కా వ్యూహాలతో వెళ్తుంది. ఈ క్రమంలో పార్లమెంటుకు 8 మంది జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. ఖమ్మం, నల్గొండ, భువనగిరి, నిజామాబాద్, మహబూబ్‌నగర్, వరంగల్ సహా మొత్తం 9 స్థానాలన

    8 మందితో కాంగ్రెస్ జాబితా : మల్కాజ్ గిరి నుంచి రేవంత్

    March 16, 2019 / 01:30 AM IST

    తెలంగాణ కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చేసింది. మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మిగతా 9 స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఆ స్థానాల్లోని అభ్యర్థులను రాహుల్‌గాంధీ ఫైనల్ చేయనున్నారు. తెలంగాణ అసెం

    అక్కడ ఎంపీని డిసైడ్ చేసేది మహిళలే

    March 15, 2019 / 05:53 AM IST

    నల్గొండ: నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలోని మహిళా ఓటర్లు ఏప్రిల్ 11 ఎన్నికలో ప్రముఖ పాత్ర పోషిస్తారని తెలుస్తోంది. ఎందుకంటే వారు నల్లగొండ లోక్ సభ నియోజకవర్గంలో ఉండే పురుష ఓటర్లకంటే అధికంగా ఉన్నారు.  నల్గొండ లోక్ సభ నియోజకవర్గం..ఏడు శాసనసభ నియో�

10TV Telugu News