Home » Lokesh
ఏపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్. ప్రభుత్వ విధానాలను ఆయన తూర్పారబడుతున్నారు. ప్రధానంగా సీఎం జగన్ను టార్గెట్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న విధానాలను తప్పుబడుతున్నారు. తాజాగా మ�
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అతి పెద్ద స్కామ్ను బట్టబయలు చేసింది ఆదాయపన్ను శాఖ(ఐటీ). ఫిబ్రవరి 6న 40కి పైగా ప్రాంతాల్లో ఏక కాలంలో జరిపిన దాడుల్లో దాదాపు 2 వేల
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ..వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ట్వీట్ల ద్వారా దుయ్యబడుతున్నారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై పోస్టులు చేస్తూ రచ్చ రచ్చ చేసేస్తున్నారు నా�
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్కు మరోసారి భద్రతను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. మొత్తం 8 నెలల్లో లోకేష్ భద్రతను కుదించడం ఇది రెండోసారి అని చెప్పవచ్చు. Y ప్లస్ కేటగిరీ నుంచి X కేటగిరీకి మార్చింది. ఏపీలో అధికార
మూడు రాజధానుల బిల్లు సందర్భంగా ఏపీ శాసన మండలిలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. దేవాలయం లాంటి శాసన మండలిలో ప్రజాస్వామ్యానికే మాయని మచ్చలా వైసీపీ ప్రభుత్వ తీరు ఉందని ఆయన లేఖలో ఆరోపించారు.
టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రాజధాని పర్యటన వాయిదా పడింది. గురువారం(జనవరి 16,2019) ఆయన రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని, రాజధాని
రాజధాని రణరంగం అవుతుంటే.. నందమూరి వారసుడు ఎక్కడ? చంద్రబాబు, లోకేష్లు ఆందోళనలతో దూసుకెళ్తుంటే, టీడీపీ వ్యవస్థాపకుడి కుమారుడు ఎక్కడ? పార్టీలో అత్యంత
కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లను జైలులో వేయాలన్నారు.
అమరావతి జేఏసీ బస్సు యాత్రను అడ్డుకున్నందుకు తుళ్లూరులో రైతులు రోడ్లపై టైర్లు తగులపెట్టి నిరసన తెలిపారు. చంద్రబాబు, జేఏసీ సభ్యులు, వామపక్ష నేతలను అరెస్ట్
టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత సీఎం ఎవరు అనే అంశంపై చర్చ కంటిన్యూ అవుతోంది. కేసీఆర్ తర్వాత సీఎం కేటీఆరే అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో ఈ ఇష్యూ