Home » Lokesh
సరిగ్గా నెలరోజులు.. ఎన్నికల ఫలితాల ప్రకటనకు ఉన్న గడువు. వచ్చే నెల(మే) 23వ తేదీన ప్రధాని ఎవరో.. ముఖ్యమంత్రి ఎవరో తేలబోతుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్�
అమరావతి : ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లిలో చంద్రబాబు ఓటు వేశారు. కుటుంబసమేతంగా చంద్రబాబు
కేంద్ర ఎన్నికల కమిషన్ తీరుపై మంత్రి లోకేశ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టిన రామ్ గోపాల్ వర్మ.. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ గురించి సంచలన ట్వీట్లు చేశారు. టీడీపీకి వారసుడిగా లోకేష్ని ప్రజెంట్ చేస్తుంటే.. నారా లోకేష్ ఓ అబద్ధం అంటూ వర�
హరిపురం : మంత్రి లోకేశ్ మళ్లీ దొరికపోయాడు. కాగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశ
‘తొక్క తీస్తా.. తోలు తీస్తా.. అంటున్నావ్ మనదేమైనా కొబ్బరికాయల వ్యాపారమా? అంటూ పవన్ కళ్యాణ్ను ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యదర్శి, సినీ నటుడు పృథ్వీ. ప్రజాక్షేత్రంలో ఉన్నావనే విషయం మరిచిపోయి.. నోటికి ఏదొస్తే అది పిచ్చిపిచ్చిగా మాట్�
నా కులం మంగళగిరి..నా మతం మంగళగిరి..నా ప్రాంతం మంగళగిరి అంటున్నారు TDP అభ్యర్థి నారా లోకేష్. ఏపీలో జరిగే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించి ప్రభుత్వం స్థాపిస్తుందని జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా లోకేష్ ఉన్నారు. మంగళగిరిలో టీడీపీ
తెలుగుదేశం, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. లోకేష్ అవినీతి గురించి ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మాట మార్చారంటూ మండిపడ్డారు. నగరి నియోజకవర్గంలో దళితుల ఓట్లు చీల్చేందుకు ఇక్కడ బీఎస్పీకి పవన్ సీటు కేట
గుంటూరు : లోకేష్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. నిడమర్రులో ప్రచారానికి వెళ్లిన లోకేష్ పై హోటల్ బోర్డు ఊడి పడింది. ఆయన ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా బోర్డు కిందపడింది. కార్యకర్తల అప్రమత్తతో లోకేష్ కు ప్ర�
ఇప్పటివరకు బీమిలి నుండి చంద్రబాబు తనయుడు లోకేష్ పోటీ చేస్తున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విశాఖ జిల్లా బీమిలి నుండి అనూహ్యంగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. తాజా పరిణామాల