Home » loksabah elections
బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి సోమవారం (ఏప్రిల్ 8,2019) బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
లక్నో: వచ్చే లోక్సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్లో ఎస్పీ-బీఎస్పీ జట్టు కట్టేందుతు సిద్ధమయ్యాయి. సీట్ల పంపకానికి సంబంధించి రెండు పార్టీల మధ్య చర్చ మొదలైంది. ఎస్పీ-బీఎస్పీ కూటమిగా ఏర్పడే అవకాశం కనిపిస్తుండడంతో కాంగ్రెస్ పార్టీకి ఒంటరి పోరు