Loksabha Election

    కాంగ్రెస్‎ సర్కార్‎ను కలవరపెడుతున్న కరువు పరిస్థితులు

    April 14, 2024 / 04:47 PM IST

    Congress Govt : కాంగ్రెస్‎ సర్కార్‎ను కలవరపెడుతున్న కరువు పరిస్థితులు

    Mamata on opposition unity: మేమందరం ఒక్కటవుతాం.. వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరతాం: మమతా బెనర్జీ 

    September 8, 2022 / 03:55 PM IST

    ఇవాళ కోల్ కతాలో నిర్వహించిన టీఎంసీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ... ‘‘నేను, నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, ఇతర నేతలు 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోరాడతాం. బీజేపీని ఓడించేందుకు దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు చేతులు కలుపుతాయి. మేమంతా ఓ వైపు

    నిజం నిగ్గు తేలుతుంది : మోదీకి వాద్రా ఘాటు లేఖ

    May 8, 2019 / 11:08 AM IST

    NDA ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రైతులను లూటీ చేసిన ‘షెహన్‌షా’ను ఐదేళ్ల లోపే కటకటాల వెనక్కి పంపిస్తానంటూ ప్రధాని మోదీ హర్యానాలోని ఫతేబాద్‌లో ఎన్నికల ప్రచార సభలో మరోసారి తనకు చేసిన హెచ్చరికలపై UPA చైర్‌పర్సన్ సోనియాగాంధీ అల్లుడు, పారి

    4th Phase ఓట్ల పండుగ : పోలింగ్ ప్రారంభం

    April 29, 2019 / 12:50 AM IST

    నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం..9 రాష్ట్రాల్లోని 71 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడత ఎన్నికల బరిలో 961 మంది అభ్యర్థులు ఉండగా… మొత్తం 12.79 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు విన

    రాహుల్ గాంధీకి ఈసీ నోటీసు

    April 19, 2019 / 03:42 PM IST

    ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి శుక్రవారం(ఏప్రిల్-19,2019) ఎలక్షన్ కమిషన్  నోటీసు ఇచ్చింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.   అబ్ హోగా న్యాయ్(ఇప్పుడు న్యాయం జరుగుతుంది)నినాదంతో రాహుల్ ఫోటో ఉన్

    దేశంలో తొలిసారి: ఓటేసిన మానసిక రోగులు 

    April 18, 2019 / 06:22 AM IST

    దేశ చరిత్రలో ఓ అరుదైన ఘటన సార్వత్రిక ఎన్నికల వేళ చోటుచేసుకుంది. చెన్నైలోని ఓ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా తమిళనాడు లోక్ సభ ఎన్నికల్లో వాళ్లు తమ ఓటు హక్కును ఉపయోగిం�

    ZPTC, MPTC ఎన్నికలకు ఏర్పాట్లు : 22న నోటిఫికేషన్ !

    April 13, 2019 / 04:17 AM IST

    ZPTC, MPTC ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 22 నుండి మే 14 వరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికనుగ�

    త్రిముఖ పోటీ : ఉత్కంఠ రేపుతున్న పాలమూరు ఎన్నిక

    April 6, 2019 / 12:51 PM IST

    మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని పార్టీలకూ హాట్‌సీట్‌గా మారిపోయింది. మూడు ప్రధాన పార్టీలు ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

    కాంగ్రెస్ లో చేరిన ఊర్మిళ

    March 27, 2019 / 09:25 AM IST

    ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిలా మటోంద్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.బుధవారం(మార్చి-27,2019)ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.తన కుటుంబం దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ,మొదటి హోం మంత్రి సర్దార్ వల�

    తెలుగు రాష్ట్రాల్లో నేటితో నామినేషన్లకు తెర

    March 25, 2019 / 01:08 AM IST

    లోక్‌సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్‌ గడువు ఇవాళ ముగియనుంది. రిటర్నింగ్‌ అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు వేయడానికి నేడు చివరి రోజుకావడ�

10TV Telugu News