Loksabha Election

  • కాంగ్రెస్‎ సర్కార్‎ను కలవరపెడుతున్న కరువు పరిస్థితులు

    April 14, 2024 / 04:47 PM IST

    Congress Govt : కాంగ్రెస్‎ సర్కార్‎ను కలవరపెడుతున్న కరువు పరిస్థితులు

  • Mamata on opposition unity: మేమందరం ఒక్కటవుతాం.. వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరతాం: మమతా బెనర్జీ 

    September 8, 2022 / 03:55 PM IST

    ఇవాళ కోల్ కతాలో నిర్వహించిన టీఎంసీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ... ‘‘నేను, నితీశ్ కుమార్, హేమంత్ సోరెన్, ఇతర నేతలు 2024 లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోరాడతాం. బీజేపీని ఓడించేందుకు దేశంలోని…

  • నిజం నిగ్గు తేలుతుంది : మోదీకి వాద్రా ఘాటు లేఖ

    May 8, 2019 / 11:08 AM IST

    NDA ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రైతులను లూటీ చేసిన ‘షెహన్‌షా’ను ఐదేళ్ల లోపే కటకటాల వెనక్కి పంపిస్తానంటూ ప్రధాని మోదీ హర్యానాలోని ఫతేబాద్‌లో ఎన్నికల ప్రచార సభలో మరోసారి తనకు చేసిన హెచ్చరికలపై…

  • 4th Phase ఓట్ల పండుగ : పోలింగ్ ప్రారంభం

    April 29, 2019 / 12:50 AM IST

    నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఏప్రిల్ 29వ తేదీ సోమవారం..9 రాష్ట్రాల్లోని 71 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగో విడత ఎన్నికల బరిలో 961 మంది అభ్యర్థులు ఉండగా… మొత్తం…

  • రాహుల్ గాంధీకి ఈసీ నోటీసు

    April 19, 2019 / 03:42 PM IST

    ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి శుక్రవారం(ఏప్రిల్-19,2019) ఎలక్షన్ కమిషన్  నోటీసు ఇచ్చింది. 24 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆయనను ఆదేశించింది.   అబ్ హోగా న్యాయ్(ఇప్పుడు న్యాయం జరుగుతుంది)నినాదంతో రాహుల్ ఫోటో…

  • దేశంలో తొలిసారి: ఓటేసిన మానసిక రోగులు 

    April 18, 2019 / 06:22 AM IST

    దేశ చరిత్రలో ఓ అరుదైన ఘటన సార్వత్రిక ఎన్నికల వేళ చోటుచేసుకుంది. చెన్నైలోని ఓ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేశారు. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా తమిళనాడు…

  • ZPTC, MPTC ఎన్నికలకు ఏర్పాట్లు : 22న నోటిఫికేషన్ !

    April 13, 2019 / 04:17 AM IST

    ZPTC, MPTC ఎన్నికల నిర్వాహణకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఏప్రిల్ 22న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 22 నుండి మే 14 వరకు పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని…

  • త్రిముఖ పోటీ : ఉత్కంఠ రేపుతున్న పాలమూరు ఎన్నిక

    April 6, 2019 / 12:51 PM IST

    మహబూబ్‌నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ అన్ని పార్టీలకూ హాట్‌సీట్‌గా మారిపోయింది. మూడు ప్రధాన పార్టీలు ఈ నియోజకవర్గాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

  • కాంగ్రెస్ లో చేరిన ఊర్మిళ

    March 27, 2019 / 09:25 AM IST

    ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఊర్మిలా మటోంద్కర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.బుధవారం(మార్చి-27,2019)ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు.తన కుటుంబం దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ,మొదటి హోం…

  • తెలుగు రాష్ట్రాల్లో నేటితో నామినేషన్లకు తెర

    March 25, 2019 / 01:08 AM IST

    లోక్‌సభ మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ తుది దశకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్‌ గడువు ఇవాళ ముగియనుంది. రిటర్నింగ్‌ అధికారులు మధ్యాహ్నం 3 గంటల వరకే నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లు వేయడానికి…

10TV Telugu News