Home » Loksabha Election 2019
హార్థిక్ పటేల్ అంత తొందరెందుకు అంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసును అత్యవసరంగా విచారించండి..అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం పై విధంగా వ్యాఖ్యానించింది. హార్థిక్ పటేల్ లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ �
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన TRS NRI వింగ్ పార్లమెంట్ ఎలక్షన్ సమయంలోనూ రంగంలోకి దిగింది. పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించేసింది.
TRS అధినేత, తెలంగాణ సీఎం పార్టీ తరపున బరిలో ఉన్న అభ్యర్థుల గెలుపుకు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. మార్చి 31వ తేదీ ఆదివారం మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మహబూబ్నగర్ లోక్సభ టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివ�