Home » Loot
ముస్లింలపై ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లూటీలు,దోపిడీలు,అత్యాచారాల వంటి నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లడంలో ముస్లింలు నంబర్ వన్ అని బద్రుద్దీన్ వ్యాఖ్యానించి వివాదాన్ని రేకెత్తించా�
సంక్రాంతి పండుగ వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని రవాణా రంగానికి అధిక లాభాలు తెచ్చే పండుగ. ఎందుకంటే ప్రజలు భారీగా సొంతూళ్లకు పయనం అవుతుంటారు. దీనిని క్యాష్ చేసుకొనేందుకు ఆర్టీసీ, రైల్వే రెడి అయిపోయాయి. తాము కూడా ఉన్నామంటూ ప్రైవేటు ట్రావ�
యాప్లో పిజ్జా ఆర్డర్ చేసిన ఓ యువకుడికి చేదు అనుభవం ఎదురైంది. సైబర్ నేరగాళ్లు అతడి ఖాతా నుంచి రూ.95 వేలు దోచేశారు. బెంగళూరులోని కోరమంగళ ప్రాంతానికి చెందిన ఎన్వీ షేక్ డిసెంబర్ 1వ తేదీన ఫోన్లో జుమాటో యాప్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేశాడు. గంటప�
వారణాశి సమీపంలోని హార్సన్స్ గ్రామంలో ఘోరం జరిగింది. విధుల్లో ఉన్న పోలీసులను చెట్టుకు కట్టేసి చితకబాదారు గ్రామస్తులు. ఈ దాడిలో ఒక ఎస్సైతో సహా ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే…ఒక దోపిడీ కేసులో నిందితులుగా ఉన్ననేరస్త
బీహార్ లోని షియోహర్ నగర పంచాయతీలోని యూకో బ్యాంకులో సోమవారం చోరీ జరిగింది. ఆరుగురు సభ్యుల ముఠా సోమవారం మధ్యాహ్న సమయంలో 3మోటారు సైకిళ్లపై బ్యాంకు వచ్చింది. బ్యాంకు సిబ్బందిని కస్టమర్లను తుపాకీతో బెదిరించి బ్యాంకులో ఉన్న 32లక్షల రూపాయల నగదు దో
కిలో బంగారం అంటేనే.. అమ్మో అంటాం. అలాంటిది 25 కేజీల బంగారం దోపిడీ జరిగితే.. అది కూడా సినీ ఫక్కీలో.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపు.. షాక్ నుంచి తేరుకునేలోపు బంగారం మాయం అయితే ఎలా ఉంటుందో చూపించారు దోపిడీ దొంగలు. ఇద్దరు వ్యక్తులు.. బైక్ పై వచ్చి చేసిన �