Home » lorry collided bikes
సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. బైకులను ఢీకొడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.