Home » lost parents to Covid
కోవిడ్ - 19తో తల్లిదండ్రులు, లేదా వారిని సంరక్షించే వారు చనిపోయి..అనాథలుగా మారిన పిల్లలకు ఉచిత విద్యను అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటించింది.