Home » Lotus Pond
రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వాటిని తొలగింపు చర్యలు చేపట్టారు.
వైఎస్ఆర్తో కలిసి పని చేసిన నాయకులకు విజయమ్మ ఫోన్ చేసి మీటింగ్కు రావాలంటూ ఆహ్వానం పలకడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైఎస్ షర్మిల ఇంటి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణకు అనుకూలంగా రాయలసీమకు అన్యాయం చేసేలా షర్మిల ట్వీట్ చేశారంటూ ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి షర్మిల నివాసాన్ని ముట్టడించే యత్నం చేశారు.
వైఎస్ షర్మిల దూకుడు మీద ఉన్నారు. పార్టీ ఏర్పాటుపై ఇప్పటికే కార్యాచరణ రూపొందిస్తున్న షర్మిల..జిల్లాల పర్యటనకు సిద్ధమౌతున్నారు. అందులో భాగంగా..2021, జూన్ 11వ తేదీ శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్�
తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టటానికి వైఎస్ షర్మిల దూకుడు పెంచారు.వరుస సమావేశాలతో బిజీ బిజీగా గడుపుతున్న క్రమంలో జులై 8న కొత్త పార్టీ పెడుతున్నామని ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పెడతున్నామని ప్రకటించారు. పా�
లోటస్పాండ్ దగ్గర షర్మిల దీక్ష కొనసాగిస్తున్నారు. మూడు రోజుల పాటు నిరాహార దీక్ష చేయనున్నారు. ఇక అంతకుముందు వైఎస్ షర్మిల అరెస్ట్ ఉద్రిక్తతకు దారితీసింది.
YS Sharmila : దివంగత వైఎస్ఆర్ రాజశేఖరరెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల పార్టీ స్థాపనలో ఫుల్ బిజీ అయిపోయారు. నేతలు, వైఎస్ఆర్ అభిమానులతో వరుస భేటీలు జరుపుతూ వారి అభిప్రాయాలను తీసుకుంటున్నారు. 2021, ఏప్రిల్ 09వ తేదీన ఖమ్మంలో నిర్వహించతలపెట్టిన బహి�
నేను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసని, చాలా పెద్ద కొండను ఢీ కొంటున్నామని తనకు తెలుసన్నారు షర్మిల.
YS Sharmila : లోటస్పాండ్లో సందడి నెలకొంది. ఈ సందడి రోజురోజుకీ ఎక్కువైపోతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో పలు జిల్లాల నేతలతో షర్మిల భేటీ అవుతున్నారు. కొత్త పార్టీ స్థాపనకు విస్తృతస్థాయిలో మంతనాలు నడుపుతున్నారు. క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్కు సంబంధి�
ys sharmilas tour : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల బిజీ బిజీగా గడుపుతున్నారు. హైదరాబాద్ కు వచ్చిన ఈమె..లోటస్ పాండ్ లో గుంటూరు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులు, ఇతరులతో సమావేశం జరిపిన సంగతి తెలిసిందే. తర్వాత..జిల్లాల పర్యటనకు వెళ్లాల�