Home » Lovlesh Tewari
గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ల హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వారిని హత్యచేసేందుకు నిందితులు వాడిన ఫిస్టల్ టర్కీది. అయితే, ఈ ఫిస్టల్ భారత్ లో నిషేదముంది. దీనిని అక్రమ మార్గంలో భారత్ కు తీసుకొచ్చార�
అతీక్ అహ్మద్, అష్రఫ్లను హత్య కేసులో ముగ్గురు నిందితులది నేరపూరిత చరిత్రే. ముగ్గురిపై క్రిమినల్ రికార్డులు ఉన్నాయి. అయితే, వీరితో తమకు ఎలాంటి సంబంధం లేదని వారి కుటుంబ సభ్యులు చెప్పారు.