Home » lovlina borgohain
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. పవర్ ఫుల్ పంచ్ లతో పసిడి పతకాలు కొల్లగొడుతున్నారు.
ప్రపంచ ఛాంపియన్షిప్కు ట్రయల్స్ లేకుండా లోవ్లినాను ఎంపిక చేయడం తప్పుంటూ కోటకు చెందిన బాక్సర్ అరుంధతీ చౌదరి సవాలు చేశారు.
భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారాలను ఈ ఏడాది 12 మంది క్రీడాకారులు అందుకోనున్నారు.
ఒలింపిక్ 2020 కాంస్య పతక విజేత లవ్లీనాకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. డీఎస్పీ పోస్టును కేటాయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఆమె సొంతూరు గోలాఘట్లో లవ్లీనా పేరు మీద స్టేడియం నిర్మించనున్నారు.
లవ్లీనా బొర్గొహెయిన్. అస్సాం రాష్ట్రానికే కాదు భారత్ కు కూడా వన్నెతెచ్చిన బాక్సింక్ క్రీడాకారిణిగా టోక్యో ఒలింపిక్స్ ‘కంచు’పంచ్ తో భారత్ మూడో బాక్సర్ గా చరిత్ర సృష్టించారు. టోక్యో ఒలింపిక్స్ లో ఎటువంటి అంచనాలు లేకుండా బాక్సింగ్ లో సత్తా �
అస్సాం బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యాన్ని గెలుచుకున్నారు. కరోనాను జయించి మెగా టోర్నీలో సత్తా చాటిన లవ్లీనా.. సెమీ ఫైనల్స్ లో ఓటమికి గురయ్యారు. 64-69 కేజీల కేటగిరీలో టర్కీ బాక్సర్ బుసెనాజ్ తో తలపడి పరాజయానికి గురయ్యార�
టోక్యో ఒలింపిక్స్ వేదికగా విజయాలతో దూసుకెళ్తున్న అస్సాంకు 24ఏళ్ల బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ గెలవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో అస్సాం సీఎం డా. హిమంత బిశ్వ శర్మ సైతం పాల్గొనడం విశేషం. ఇండియన్ బాక్సర్ గెలవాలని కొవ్వొత్తులు �
భారతదేశానికి మరో మెడల్ దక్కనుంది. భారత బాక్సర్ లవ్లీనా సెమీస్ కు దూసుకెళ్లడం విశేషం. క్వార్టర్స్ లో చైనీస్ తైపీ బాక్సర్ పై లవ్లీనా విజయం సాధించారు. దీంతో బాక్సింగ్ లో పతకం ఖాయం అయ్యింది.