Home » lunar eclipse
గ్రణహం వీడింది. ఖగోళ శాస్త్రంలో అద్భుతంగా చెప్పుకునే చంద్రగ్రహణం పూర్తయింది. బ్లడ్ మూన్ కనువిందు చేసింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో గంటపాటు గ్రహణం ఏర్పడగా..
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. చంద్రుడు ఎరుపెక్కాడు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభమైన చంద్రగ్రహణం..
దేశంలో చంద్రగ్రహణం ప్రారంభమైంది. 2గంటల 19 నిమిషాలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6 గంటల 19 నిమిషాల వరకు కనిపించనుంది. అయితే, దేశంలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో చంద్రగ్రహణం ఏర్పడింది.
తిరుమల శ్రీవారి ఆలయం మరోసారి మూతపడింది. మంగళవారం చంద్రగ్రహణం సంభవించనుండటంతో ఆలయాన్ని సుమారు 11 గంటలపాటు మూసివేయనున్నారు. ఇవాళ ఉదయం 8.40 గంటలకు ఆలయాన్ని మూసివేశారు. రాత్రి 7.20 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నారు.
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేశారు. చంద్రగ్రహణం కారణంగా మంగళవారం సాయంత్రం వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. నేడు మధ్యాహ్నం 2.38 గంటల నుంచి చంద్రగహణం ప్రారంభం కానుంది.
సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత్ లో పూర్తి స్తాయి గ్రహణం 45 నిమిషాల పాటు దర్శనం ఇవ్వనుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల సహా పలు ఆలయాలు 11 గంటల పాటు మూతపడనున్నాయి. శ్రీకాళహస్తి ఆలయం మాత్రం తెరిచే ఉండనుంది.
సంపూర్ణ చంద్ర గ్రహణం మంగళవారం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడితే, ఇంకొన్ని ప్రాంతాల్లో పాక్షిక చంద్ర గ్రహణం కనిపిస్తుంది.
మరోసారి తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. నవంబర్ 8న చంద్ర గ్రహణం సంభవించనుండడంతో, తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని మూసివేయనున్నారు.
సూర్య గ్రహణం ఏర్పడిన కొన్ని రోజులకే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ నెల 8న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఈనెల 8న శ్రీవారి ఆలయం మూసివేస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు
పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడిన పక్షం రోజులకే సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. అక్టోబరు 25న పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడిన విషయం తెలిసిందే. నవంబరు 8న సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కోల్ కతాతో పాటు దేశంలో అన్ని ప్రాంతాల్�