Home » lungs
దీని బట్టి.. మైక్రో ప్లాస్టిక్స్ మానవాళికి ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో అర్థం చేసుకోవాలని పరిశోధకులు హెచ్చరించారు.
కరోనా వైరస్ సోకి హాస్పత్రిలో చికిత్స పొందిన వారిలో అవయవాలు దెబ్బతింటున్న సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. డిశ్చార్జ్ అయి ఐదు నెలలు గడిచినా వారికి నిర్వహించిన ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా చాలా తేడాను గమనించారు.
నీరు చేరినపుడు ఛాతీలో నొప్పి వస్తుంది. నీరు ఎక్కువ పెరిగినపుడు ఆయాసం,దగ్గు కూడా వస్తుంది. జ్వరం రావొచ్చు. నీరు చేరినట్టు గుర్తించనట్లయితే ఆయాసం పెరిగి ప్రాణాంతకంగా మారుతుంది.
వాతావరణం, ఇంట్లోని కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇంటి పరిసరాల్లో చుట్టూ మొక్కలు పెంచుకోవటం మంచిది. ఇంటి లోపలకు బయట నుండి వచ్చే వాయు కాలుష్యాన్ని మొక్కలు కొంతమేర నిలువరిస్తాయి. మొక్కలు స్వస్ఛమైన గాలిని, ఆక్సిజన్ను అందిస్తాయి. ఇంట్లో ఉండే వార
కరోనా మహమ్మారి సోకిన వారిలో చాలామంది ఊపిరితిత్తుల సమస్యలు ఎదురుకున్నారు. ఉపిరితిత్తులపైనే అధిక ప్రాభవం చూపుతుందని వైద్యులు వెల్లడించారు.
గర్భధరించి మహిళ బొజ్జలో బుజ్జాయి కోసం సులువైన వ్యాయామాలు చేయాలి. అలా చేస్తే..ఆమెకు, కడుపులోని బిడ్డకు ఎంతో ఉపయోగం. వ్యాయామాలు..పోషకాహారం తల్లీ బిడ్డల ఆరోగ్యానికి చక్కటి మార్గాలు.
రక్తనమూనాలను డీఏన్ఏ ఎవాల్యుయేషన్ ఆఫ్ ప్రాగ్మెంట్స్ ఫర్ ఎర్లీ ఇంటర్సెషన్స్ విధానం ద్వారా పరీక్షించి అందులోని కేన్సర్ కణాల డీ ఎన్ ఏ అవశేషాలను గుర్తిస్తారు.
ఆస్తమాకు వైద్యులు ఇచ్చే సూచనలు సలహాలు పాటించటంతోపాటు వారు సూచించిన విధంగా క్రమం తప్పకుండా మందులను వాడుతూ పోషకాహారం తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
అసలే ఉన్న ఫంగస్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. దేశంలో మరో కొత్త ఫంగస్ వెలుగులోకి వచ్చింది. అదే గ్రీన్ ఫంగస్.
కరోనా అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. దేహంలోని ఒక్కో అవయవాన్ని టార్గెట్ చేస్తోంది ఈ మహమ్మారి. తాజాగా కరోనా కారణంగా మరో ముప్పు ఏర్పడింది.