Home » Luxury cruise ship
క్రూయిజ్ షిప్ ఆపరేటర్ ప్రయాణికులందరూ సురక్షితంగా, క్షేమంగా ఉన్నారని తెలిపారు. ప్టెంబర్ 1న బయలుదేరిన మూడు వారాల క్రూయిజ్ షిప్ సెప్టెంబర్ 22న తిరిగి ఓడరేవుకు చేరుకోవాల్సి ఉంది.
విశాఖ నగర వాసులతో పాటు..తెలుగు రాష్ట్రాల్లోని పర్యాటకులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న లగ్జరీ క్రూయిజ్ షిప్ ప్రయాణం అతిత్వరలో సాక్షాత్కారం కానుంది.