-
Home » lyricist
lyricist
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత.. కన్నీటిసంద్రంలో సాహితీ లోకం
Ande Sri : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. సోమవారం తెల్లవారు జామున తన నివాసంలో అస్వస్థతకుగురై ఆయన కుప్పకూలిపోయారు.
Javed Akhtar Tweet : జావేద్ అక్తర్ పెట్టిన ట్వీట్ వెనుక సీక్రెట్ ఏంటి?
హిందీ పాటల రచయిత జావేద్ అక్తర్ పెట్టిన సింగిల్ లెటర్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆయన ట్వీట్పై పలువురు సరదాగా పెట్టిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
Breathless Song Viral : శంకర్ మహదేవన్ ‘బ్రీత్ లెస్’ పాటతో అలరించిన సింగర్ .. ఫిదా అయిన నెటిజన్లు
1998 లో వచ్చిన శంకర్ మహదేవన్ 'బ్రీత్ లెస్' పాట ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.. ఊపిరి తీసుకోకుండా ఆయన పాడిన ఆ పాటను ఇప్పటికి అనేకమంది సింగర్స్ పాడటానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
Anantha Sriram: రచయిత అనంత శ్రీరామ్పై కేసు నమోదు
తన పాటలతో తెలుగువారి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ప్రముఖ పాటల రచయితపై కేసులు నమోదయ్యాయి. "దిగుదిగు దిగు నాగ" అంటూ వరుడు కావలెను సినిమాకు రాసిన పాట వివాదానికి కారణం అయ్యింది.
కరోనాతో పాటల రచయిత అనీల్ కన్నుమూత
Anil Panachooran:కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులను కోల్పోగా.. ఇప్పుడు ప్రముఖ మళయాళ పాటల రచయిత అనీల్ పనాచూరన్(55) కన్నుమూశారు. కరోనాతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనీల్ ఆదివారం రాత్రి మరణించారు. అనారోగ్యంతో బాధపడుతు�
నన్ను పెద్ద నటుణ్ణి చేసింది మాత్రం ఆయనే..
‘‘తమిళ చిత్ర పరిశ్రమకు బాలచందర్గారు నన్ను పరిచయం చేశారు. అయితే, నన్ను పెద్ద నటుణ్ణి చేసింది పంజు (పంజు అరుణాచలం)గారే’’ అని రజనీకాంత్ అన్నారు. ‘The Star Maker Panchu Arunachalam’ డాక్యుమెంటరీ ట్రైలర్లో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ‘రాజాధి రాజా’, ‘గురుశిష్య’, ‘కళుగు’, ‘
ఉత్తరాంధ్ర గద్దర్ వంగపండు ప్రసాదరావు కన్నుమూత
ప్రఖ్యాత జానపద వాగ్గేయకారుడు, గాయకుడు, జననాట్యమండలి అధ్యక్షుడు. ఉత్తరాంధ్ర గద్దర్గా పేరుతెచ్చుకున్న వంగపండు ప్రసాదరావు ఇకలేరు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే కళారత్న పురస్కారం అందుకున్న ఆయన గుండెపోటుతో చనిపోయారు. విజయనగరం జిల్లా పార్వతీ
కరోనాకే పిచ్చెక్కించేలా పాడారుగా! పాట వింటే పారిపోవడం ఖాయం..
కరోనాపై ప్రముఖ కమెడియన్ జానీ లెవర్, రచయిత జొన్నవిత్తుల రూపొందించిన పాటలు ఆకట్టుకుంటున్నాయి..
బాలు నోట కరోనాపై పాట..
కరోనా ఎఫెక్ట్ : ఎస్పీ బాలు, వైరముత్తు కలయికలో కరోనాపై పాట..
కుక్క మరణం: కేసు పెట్టిన పాటల రచయిత్రి
ప్రాణప్రదంగా పెంచుకునే కుక్కను నిర్లక్షంతో ఆస్పత్రి సిబ్బంది చంపేశారని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఓ సినీ గేయరచయిత్రి. మణికొండ సెక్రటేరియెట్ కాలనీకి చెందిన రచయిత గౌరీవందన కొన్నిరోజులుగా ఒక వీధి కుక్కను పెం�