Home » M TECH
బీటెక్,ఎంటెక్ విద్యార్థులకు 3వ సెమిస్టర్ లో భాగంగా “ఫిలాసఫీ”సబ్జెక్టును ప్రవేశపెట్టింది తమిళనాడులోని అన్నా యూనివర్శిటీ. వచ్చే ఏడాది బ్యాచ్ నుంచి ఇది అమలవుతుందని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఎమ్ కే సూరప్ప తెలిపారు. అయితే ఇది తప్పనిసరి అ�