Home » Madhurawada
వారం రోజులుగా కేజీహెచ్ లో చికిత్స పొందుతూ సోమవారం ఇద్దరు కుమారులు మృతి చెందగా, మంగళవారం రాత్రి భార్యాభర్తలు మృతి చెందారు.
అయితే షాప్ మూసివేసే సమయం కావడంతో షాపు సిబ్బంది మద్యం ఇవ్వ లేదు. దీంతో సదరు వ్యక్తి షాప్ సిబ్బందితో గొడవ పడ్డాడు. వ్యక్తి, సిబ్బందికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
విశాఖలో సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ తరహా హత్య కేసులో పోలీసులు మిస్టరీని చేధించారు. డ్రమ్ లో డెడ్ బాడీ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు.. హంతకుడు ఎవరు? ఎందుకీ మర్డర్ చేశాడు? అనేది కనుగొన్నారు. డెడ్ బాడీని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బమ్మిడి ధన�
ఎంత పక్కాగా ప్లాన్ చేసినా వివాహేతర సంబంధం హత్య కేసుల్లో మాత్రం నిందితులు ఇట్టే దొరికిపోతారు. విశాఖలోని మధురవాడలో మురళి మిస్సింగ్ కేసులో ఇది మరోసారి రుజువైంది. భర్త మురళిని కట్టుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తేల్
వధువు, వరుడి కుటుంబాలకు ముందే చుట్టరికం ఉందంటున్నారు. ఎవరినీ బలవంతం పెట్టలేదన్నారు. సృజనకు ఎలాంటి ఎఫైర్లు లేవని స్పష్టం చేశారు.(Bride Srujana Postmortem)
సృజన హ్యాండ్ బ్యాగ్ లో పప్పు లాంటి పదార్ధాన్ని పోలీసులు గుర్తించారు. పెళ్లి పీటలు ఎక్కే ముందే పెళ్లి కూతురు సృజన ఆ పప్పును తినిందా? అనేది మిస్టరీగా మారింది.(Bride Srujana Incident Update)
పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై పెళ్లి కుమారుడు జీలకర్ర బెల్లం పెట్టె సమయానికే వధువు కుప్పకూలి..ఆ తరువాత వెంటనే మృతి చెందింది. విశాఖలోని మధురవాడలో జరిగిన ఈ విషాద ఘటనలో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
విశాఖ మధురవాడలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.