Home » madhya pradesh assembly elections
భారత్ జోడో యాత్ర సందర్భంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ తన పాదయాత్ర గురించి గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 370 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని, ఆ ప్రయాణంలో ఎంతో మంది రైతులు, మహిళలు, యువతను కలిశానని అన్నారు.