Home » Madhya Pradesh Election 2023
తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరిగింది. 71.34శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 60 స్థానాల్లో గెలిచిన పార్టీ అధికారపీఠాన్ని దక్కించుకుంటుంది.
మ్యానిఫెస్టోలో కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని, ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొంది.
నాకు టిక్కెట్ వచ్చింది. అయితే అందుకు నేను సంతోషంగా లేను. ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక నాకు ఒక్క శాతం కూడా లేదు. ఇప్పుడు మన వాళ్లే పెద్ద నాయకులు అయిపోయారు. ఇప్పుడు చేతులు జోడించాల్సిన అవసరం లేదు
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాపై కూడా బీజేపీ అధిష్ఠానం దృష్టి పెట్టింది.