Home » magnitude 3.7
అరుణాచల్ప్రదేశ్ లో భూకంపం సంభవించింది. మంగళవారం తెల్లవారుజామున కమెంగ్లో ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్పై 3.7 భూకంప తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.
దక్షిణ సిక్కింలో స్వల్ప భూకంపం సంభవించింది. బుధవారం (జనవరి 5)న తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించింది.