Home » mahaboobad district
ఓ వృద్ధుడు తన ఆపరేషన్ కోసం కష్టపడి సంపాదించిన సొమ్ము..అప్పు తెచ్చి కూడబెట్టిన డబ్బును ఎలుకలు కొరికేయటంతో లబోదిబోమంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మన్నెగూడెం శివారులో దారుణం జరిగింది. సత్యమాత గుడి సమీపంలో గిరిజన మహిళ సామూహిత్య అత్యాచారం, హత్యకు గురైంది.