Home » Mahabubnagar
road accident Four killed : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న మూడేళ్ల బాలుడు సుర
pillalamarri banyan tree: ఊడలు ఊడినా.. చెట్టు చెక్కు చెదరలేదు. చెదలు పీడించినా.. కాండం కుంగలేదు. ఎన్ని విపత్తులొచ్చినా.. ఎన్ని ఇబ్బందులొచ్చినా.. తట్టుకుంది. పడిపోతుందనుకున్న టైంలో.. అటవీశాఖ చేపట్టిన ట్రీట్మెంట్తో మళ్లీ ఠీవీగా నిల్చుంది పాలమూరు ఐకాన్ పిల్లల�
మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక మాఫియా దౌర్జన్యానికి ఓ రైతు ప్రాణాం బలైపోయింది. తన పొలం నుంచి ఇసుక రవాణా చేయవద్దంటూ అడ్డుకోబోయిన నరసింహులు అనే రైతును లారీతో తొక్కించి చంపేశారు. ఆ తర్వాత ఏమి తెలియనట్టు ఎవరి దారిలో వారు వెళ్లిపోయారు. రాజాపూర్ మండల�
తనకు వచ్చిన రైతు బంధును వద్దన్నాడు. మీరే తీసుకొండి. గ్రామాభివృద్ధికి ఉపయోగించండి. అంటూ ఓ రైతు తనకున్న ఉదారతను చాటుకున్నారు. తనకు వచ్చిన రైతు బందు పథకానికి సంబంధించిన చెక్కును తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పడంతో అందరూ ఆ రైతును మెచ్చుకుంటున్
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
ఫేస్ బుక్ చాటింగ్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఫేస్బుక్ చాటింగ్.. ఒకరి హత్య.. మరొకరి ఆత్మహత్యకు కారణమైంది.
నేరాలు – ఘోరాల్లో అతిపెద్ద సంచలనం. కొద్ది రోజుల్లో 2019 ముగుస్తుందని అనగా..ఓ సీరియల్ కిల్లర్ పట్టుబడ్డాడు. నేరాలను అరికట్టడానికి ప్రయత్నించే పోలీసులు ఇతని నేర చరిత్ర తెలుసుకుని షాక్ తిన్నారు. ఇంతమందిని హత్య చేశాడా ? అని ఆశ్చర్యపోతున్నారు. ఒక్
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రికి మహబూబ్ నగర్ ఆస్పత్రిమార్చురీలోనే మృతదేహాలను ఉంచనున్నారు.
దిశ హత్యాచారం కేసులో ఎన్ కౌంటర్ అయిన నలుగురు నిందితుల మృతదేహాలకు మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం జరుగుతోంది.
దిశ నిందితుల మృతదేహాలను మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు. జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణ నేతృత్వంలో నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించనున్నారు.